కౌన్సిలర్ డేగవత్ ధూప్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో నాందేడ్ BRS సభకు తరలి వెళ్లిన కార్యకర్తలు

Activists moved to Nanded BRS Sabha under the leadership of Councilor Degawat Dhoop Singh Naik.

(రాజు – చట్టం/బోధన్) : భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు బోధన్ పట్టణంలో ని నాలుగవ వార్డ్ కౌన్సిలర్ డేగవత్ ధూప్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ డేగవత్ ధూప్ సింగ్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశాల మేరకు బోధన్ నుంచి పెద్ద ఎత్తున నాందేడ్ తరలి వెళ్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్,ఉస్మాన్,కిషన్, లక్ష్మణ్,రఘుపతి కృష్ణ,మల్లేష్,తరుణ్,మదన్, అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

 

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More