(చట్టం/లక్ష్మణ్-బిచ్కంద) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో మంగళవారం బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు అరుణతార ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు .
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము, బిచ్కుంద మండల అధ్యక్షులు కృష్ణా రెడ్డి, శాంతా పూర్ దిలీప్, శాంతాపూర్ గ్రామ బిజేపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Comments are closed.