జిల్లా న్యాయవాద సేవాపరిషత్‌ ఆద్వర్యంలో ఎగిరిన ముమ్మన్నెల జెండా

నిజామాబాద్‌ (‌చట్టం): 72వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని న్యాయవాద సేవాపరిషత్‌ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌గౌడ్‌, ‌రాజ్‌కుమార్‌సుబేదార్‌, ‌కృష్ణయాదవ్‌, ‌దయాకర్‌గౌడ్‌, ‌సభ్యులు పాల్గొని కార్యాలయం ఎదుట జాతీయ మువ్వన్నెల జెండాను ఎగురవేసారు. రాజ్యాంగఫలాలు భారతదేశం అంతటా పొందటానికి కారణం డాక్టర్‌ ‌బిఆర్‌ ఆం‌బేద్కర్‌ ‌రచించిన రాజ్యాంగం అమలు చేయడమే దీనీనే మనము గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటున్నాం అని తెలిపారు.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More