పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదనం
Maha Annadanam under the direction of Pocharam Surender Reddy
(చట్టం న్యూస్ /నసురుల్లాబాద్) : ఆఖరి శ్రావణమాసం సందర్భంగా, సోమవారం, రోజు , కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల, దుర్కి శివారులోని శ్రీ, సోమలింగేశ్వర ఆలయంలో, బాన్సువాడ, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పోచారం సురేందర్ రెడ్డి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులను తీసుకున్న, అనంతరం, పోచారం, సురేందర్ రెడ్డి, కుటుంబ సభ్యుల అధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమన్ని తన, చేతులమీదుగా ప్రారంభించి విచ్చేసిన భక్తులకు తమ చేతులమీదుగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ చైర్మన్ , గ్రామస్తులు గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments are closed.