కోర్టు మహిళా సిబ్బందికి ముగ్గులపోటీలు

నిజామాబాద్‌ (‌చట్టం): ఆంతర్‌ ‌జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని శనివారం నిజామాబాద్‌ ‌కోర్టు సముదాయాల ప్రాంగణం నందు మహిళా సిబ్బందికి మహిళా న్యాయవాదులకు రంగవళ్లి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలలో వివిద సామాజిక ఆంశాలు ప్రతిబింబెంచేలా ముగ్గుల ద్వార పలు చిత్రాలను వేసి న్యాయమూర్తులను సైతం ఆకట్టుకున్నారు. న్యాయనిర్ణేతలుగా జిల్లా ప్యామిలికోర్టు జడ్జి రత్మపద్మావతి,మహిళాకోర్టు న్యాయమూర్తులు శకద్‌ ‌జహాన్‌ ‌సిద్దికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి ఉత్తమ నైపుణ్యం కనబరచిన మహిళా ఉద్యోగులను ,మహిళా న్యాయవాదులను ఆభినందించారు.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More